News

విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థి రాజాపు సిద్ధూ రూపొందించిన బ్యాటరీ సైకిల్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. రూ. లక్ష ప్రోత్సాహకం అందజేశారు.
ఆర్‌టీసీ గుడ్ న్యూస్ అందించింది. కీలక ప్రకటన చేసింది. ఉచిత బస్ స్కీమ్ అమలుకు ముందు ప్రయాణికులకు ఇది అదిరే తీపికబురు అని చెప్పుకోవచ్చు.
కోటా శ్రీనివాసరావు మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఆయన నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అన్నారు. ఆయన మృతి తీరని ...
వారణాసిలో భారీ వర్షాల కారణంగా నీటి నిలిచిపోవడం వల్ల రోడ్లు, ఇళ్లు మునిగిపోయి, ట్రాఫిక్ స్తంభించి, స్థానికులు ఇబ్బందులు ఎదురుకున్నారు .
కోటా శ్రీనివాసరావు భౌతిక కాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాళి అర్పించారు. తనతో చాలా సినిమాలు చేశానని..చనిపోయే వరకు నటిస్తానని తనతో చెప్పే వారని పవన్ గుర్తు చేశారు.
తీన్మార్ మల్లన్న ఆఫీసులో కాల్పులు కలకలం రేగింది. కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసగా తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆఫీసుపై ...